పొలిటిక్స్

వీఐపీ భద్రతలో మహిళా సీఆర్పీఎఫ్ కమాండోలు.

Usha Kiran,First Women Commando

త్వరలో వీఐపీ భద్రత కోసం శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్ కమాండోలను చేరనున్నారు .వీరు రక్షణ ఇచ్చే వారిలో ఢిల్లీలోని హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి జెడ్-ప్లస్ కేటగిరీ సభ్యులు కూడా ఉండవచ్చు. వారు అంత వీఐపీ భద్రత కావాల్సిన నైపుణ్యాని సంపాదించి ఉన్నారు. ప్రస్తుతం, 32 మంది మహిళా కమాండోలు కఠినమైన శిక్షణలో ఉన్నారు.వారు జనవరి నుండి విధులకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు. పురుష …

Read More »

ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండండి: AIIMS డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా

AIIMS Director

భారతదేశంలో 220 ఓమిక్రాన్ కేసులు దాటిన నేపథ్యంలో , AIIMS డైరెక్టర్ జాగ్రత్తగా ఉండాలని మరియు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. టీకాలు వేయించుకోవడం మరియు కోవిడ్ నియమాలను పాటించడమే ఓమిక్రాన్ కేసుల సంఖ్యను తగ్గించగలవని ఆయన సూచించారు. నిన్నటి రోజు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఓమిక్రాన్ తో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు మనల్ని రక్షించగలవని, అయితే పూర్తి రక్షణ కోసం రెండో తరం టీకాలు అవసరమని కూడా ఆయన పేర్కొన్నారు. ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండే బైవాలెంట్ వ్యాక్సిన్‌లను …

Read More »

పంజాబ్‌లోని కపుర్తలా గురుద్వారాలో ఆహారం దొంగిలించినందుకు యువకుడి హత్య?.

Amritsar Golden Temple

రెండు రోజుల్లో రెండు భయంకర సంఘటనలు, స్వర్ణ దేవాలయంలో సిక్కుల మత జెండాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అక్కడ ఉన్న గుంపు కొట్టి చంపారు మరియు కపుర్తలా జిల్లా నిజాంపూర్ గ్రామంలో మరో సంఘటనలో చపాతీ దొంగిలించినందుకు వ్యక్తిని కొట్టి చంపారు. గురుద్వారా ఆకలితో ఉన్న ప్రజలందరికీ, అక్కడ ఉన్న లంగర్లు ఉచితంగా భోజనం పెడతాయి . గురుద్వారా వద్ద ఉన్న వ్యక్తులు “ఈ వ్యక్తి మన ఆహారాన్ని దొంగిలిస్తున్నాడు” అని అరుస్తూ, గుంపు అతనిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న వీడియోలు వివిధ సామాజిక …

Read More »

యోగి ఆదిత్యనాధ్‌కు ప్రధాని ప్రశంసలు.

Modi at Ganga Express Way inaugural

బిజెపి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గంగా ఎక్స్‌ప్రెస్‌వే కు శనివారం పునాది వేస్తూ, యోగి గొప్ప నాయకుడని మోడీ అభినందించారు యోగి యూ.పి లో మాఫియాను అంతమొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి గత 4.5 సంవత్సరాలుగా శాంతిభద్రతలను చక్కదిద్దిన ఘనత ఆయనదే అని అన్నారు . ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేధిలో మాట్లాడుతూ, పెద్ద ఎత్తున నిరుద్యోగానికి ప్రధాని మోదీయే కారణమని అన్నారు. డీమోనిటైజేషన్, తప్పుడు జీఎస్టీ అమలు వంటి కొన్ని కీలక నిర్ణయాలు …

Read More »

రెండు రోజుల బ్యాంకుల సమ్మె

Indian Overseas Bank and Central bank of India Is to be privatized

9 లక్షల మంది బ్యాంకర్లు నిరసనకు దిగారు, SBI, PNB మరియు ఇతర బ్యాంకు సేవలు, ATMలు నిలిపివేయబడ్డాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రెండు సెంట్రల్ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా డిసెంబర్ 16న ప్రారంభమైన రెండు రోజుల సమ్మె కొనసాగుతుంది. కేంద్ర బడ్జెట్ 2021లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ యూనిట్లలో 1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రతిపాదించారు, దీని ఫలితంగా ప్రభుత్వ వాటాలో 51 …

Read More »

ఏపీ సినిమా టికెట్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.

AP ticket issue in High Court

ఇటీవల, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద GO.35ని సస్పెండ్ చేసింది. మొదట G.O.ని సవాలు చేస్తూ పలువురు ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవలి బ్లాక్‌బస్టర్‌లు కూడా పరిమిత టికెట్ ధరల కారణంగా చాలా తక్కువ రాబడిని పొందాయి.దీంతో పుష్ప, శ్యామ్ సింగ రాయ్, RRR మరియు మరెన్నో రాబోయే చిత్రాలకు భారీ ఉపశమనం కలిగించవచ్చని భావించారు. కానీ,దీనికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ నీళ్లు చల్లుతూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు టిక్కెట్ ధరలను జాయింట్ కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించడంతో పాటు సినిమా టిక్కెట్ …

Read More »

నాగాలాండ్ లో మారణకాండ !

nagaland firing

పనులు చేసుకొని తిరుగు ప్రయాణమవుతున్న కూలీలను ,నిషేదిత ఉగ్రవాదులు అనుకోని పారామిలిటరీ సిబ్బంది కాల్పులు జరిపారు . ఈ కాల్పుల్లో 6 మంది మరణించారు . మయన్మార్ సరిహద్దులోని మోన్ జిల్లాలో ఈ కాల్పులు జరిగాయి ,నిషేదిత ఉగ్రవాదులు ఎన్ఎస్ సీఎన్ (కె) సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పారా మిలిటరీ లోని ఒక యూనిట్ ఆ ప్రాంతంలో వెళ్తున్నా ఒక్క వాహనం పై అకస్మాత్తుగా కాల్పులు జరపడం ప్రారంభించారు .                     …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇక లేరు !

Konijeti Rosaiah

రాజకీయ దురంధరుడు ,ప్రజ్ఞాశాలి ,మంచి మాటకారి అయిన రోశయ్య ఇక లేరు . పద్నాలుగు సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనది . వై.ఎ స్.ఆ ర్ మరణం తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఎన్నో సవ్వాళ్లు ఎదుర్కొన్నారు . కర్నూల్ వరదలప్పుడు ఆయన చూపిన చొరవ చాల గొప్పది ,రాత్రి పగలు పర్యేవీక్షిస్తూ నాగార్జున సాగర్ డ్యామ్ కు వరద వల్ల ఏర్పడిన ప్రమదం తొలగించారు . వై .ఎస్ .ఆర్ మద్దతుదారుల వ్యతిరేకత ఆయనకు చాలా …

Read More »

పిచోడు అని వదిలేయాలి కానీ ఏడుస్తారా? – ఉండవల్లి

Undavalli Arun Kumar

సీసనల్ పొలిటికల్ అనలిస్ట్ గ పేరు తెచ్చుకున్న ఉండవల్లి మీడియా ముందు ఈరోజు ప్రత్యక్షమయ్యారు . ఎవరి వైపు మాట్లాడతారో ఎప్పుడు అంతు పట్టని ఈ మాజీ ఎం.పి గారు ఆంధ్ర రాజీకీయాలు గురుంచి మాట్లాడారు . నందమూరి కుటుంభం గురుంచి 1970 ల నుంచి తెలుసని ,ఎప్పుడు కూడా ఆ ఇంటి ఆడవారి మీద ఎలాంటి పుకార్లు లేవని ,తనకు ఆ కుటుంబంలో హరికృష్ణ మరియు పురందరేశ్వరి తెలుసనీ ,అందరూ బాగా మర్యాదస్తులని చెప్పుకొచ్చారు .కొడాలి నాని గురుంచి మాట్లాడుతూ ఒక కధ …

Read More »

బూతులు ప్రజల కష్టాలు తీరుస్తాయా ?

Jagan

ప్రజలు తమను ఎన్నుకుంది అసెంబ్లీ లో బూతులు తిట్టుకోవడానికే అన్నట్టు ఉంది ఆంధ్ర ప్రదేశ్ లో . ఇరుపక్ష నేతలు కొత్త కొత్త తిట్లతో తిట్టుకుంటున్నారు ,బూతుల అర్థాలు కూడా ప్రజలకు వివరిస్తున్నారు . ఒకరు ఏమో ఎప్పుడప్పుడు పాలక పక్షాని తోసేసి తాము గదనేకేద్దామని ఆలోచిస్తున్నారు ,అధికార పక్షమేమో నానా పాట్లు పడుతూ సంక్షేమ కారక్రమాలు పరంవీధిగా సాగుతున్నారు . అధికార పక్షం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం కు పెద్దపీట వేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వై.ఎ స్.ఆర్ ని …

Read More »