భారతదేశమంతా ఓమిక్రాన్ భయం!

Omicron Variant in Telugu

భారతదేశం అంతటా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, మహారాష్ట్ర మరియు ఢిల్లీ లో ఓమిక్రాన్ కేసులు ఆకస్మికంగా పెరిగాయ్ . ముంబైలో 2.510 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు మహారాష్ట్రలో భయాందోళనలను సృష్టిస్తున్నాయి . ఢిల్లీలో కూడా నిన్నటితో పోలిస్తే 600కి పైగా కేసులతో 50% స్పైక్ నమోదైంది. మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, “మీరు ఆంక్షలతో విసిగిపోయి ఉండవచ్చు, కానీ మాకు వేరే మార్గం లేదు. భారతదేశంలోని ఉత్తరాదిలో మళ్లీ రాత్రి కర్ఫ్యూలను పరిశీలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *